యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19న అధికారికంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ మేరకు ఇటీవల జీవో జారీ.