వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్. జగన్ సమీక్ష నిర్వహించారు, ఈ కార్యక్రమానికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసీ) వై మధుసూధన్రెడ్డి, మార్కెటింగ్, సహకారం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి,
పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్కుమార్, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ జీ వీరపాండ్యన్, సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎం విజయ సునీత, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జీ శేఖర్ బాబు, ఏపీ మార్క్ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ విష్టువర్ధన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.